సైకిల్ ఎక్కనున్న తీన్మార్ మల్లన్న – టిడిపిలో చేరికపై ఆసక్తికర చర్చలు

హైదరాబాద్, మార్చి 02, 2025: తెలంగాణలో రాజకీయ రంగంలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో తన ప్రయత్నాలు కొనసాగించిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇటీవల మల్లన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో బీసీలకు సముచిత ప్రాధాన్యం దక్కాలని, కానీ అధికారం రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉండిపోతుందని మల్లన్న ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పదవులన్నీ రెడ్లకే కట్టబెట్టినట్లు ఉందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ప్రయత్నాలు చేసినా, ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, త్వరలోనే తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవి కూడా మల్లన్నకు లభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మల్లన్న రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

  • Related Posts

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి కోసం టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించగా..…

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 15 – ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండే యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

    ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం

    ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే

    బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు..

    బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు..