సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విరాళం అందజేత.

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విరాళం అందజేత.

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.

మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం, సుద్దాల గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల ఆలయానికి కాంగ్రెస్ నాయకులు 5000 రూపాయల విరాళాన్ని అందించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవ ధూప దీప నైవేద్యం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు
రామగిరి మల్లేష్, పెగుడ గట్టయ్య, మరియు రామగిరి వెంకటస్వామి, కలసి 5000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముని కృపాకటాక్షాలు అందరిపై ఉండి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.

  • Related Posts

    ధర్మాన్ని గౌరవించారు.. దాహాన్ని తీర్చారు..

    ధర్మాన్ని గౌరవించారు.. దాహాన్ని తీర్చారు.. శ్రీరాముని శోభాయాత్రలో ముస్లిం యువకుల చలివేంద్రం.. ర్యాలీ నిర్వహిస్తున్న రామభక్తుల దాహం తీర్చేందుకు ఏర్పాటు.. మతసామరస్యాన్ని చాటిన శ్రీరామ శోభాయాత్ర.. అభినందనలు అందుకుంటున్న యువకులు.. రఘుపతి రాఘవ రాజారాం.. పతీత భావన సీతారాం.. ఈశ్వర్ అల్లా…

    జామ్ లో శ్రీ రామ పట్టాభిషేకం.

    జామ్ లో శ్రీ రామ పట్టాభిషేకం. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 07 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని జామ్ గ్రామంలోగల సీతా రామ ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రామకృష్ణమాచార్యులు, కార్తీక్ ఆచార్యులు వేద మంత్రోత్సవాలతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సంపన్నులతో సమానంగా పేదలకు సన్నబియ్యం పథకం

    సంపన్నులతో సమానంగా పేదలకు సన్నబియ్యం పథకం

    అధికారులు.. ఉన్న లేనట్టేనా..?

    అధికారులు.. ఉన్న లేనట్టేనా..?