సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు

సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 05 :- హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథం అదిలాబాద్ పార్లమెంటరీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజలకు తోడ్పడే కార్యక్రమాల గురించి గ్రామ గ్రామాన తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్ చారి, ముధోల్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్, జి. విఠల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్ తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం పై దిశ నిర్దేశం చేశారని పేర్కొన్నారు.

  • Related Posts

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    “రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు” సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో,…

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలుహోలీ పండుగ సందర్భంగా భైంసా లోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. బ్యాండ్ మేళాలతో పలువురు కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి వచ్చి ఎమ్మెల్యే కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    కుబీర్ లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు…..

    కుబీర్ లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు…..

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్