వైద్యో నారాయణ! రోగికి రక్తదానం చేసి మానవత్వం నిరూపించిన డాక్టర్ ముత్యం రెడ్డి

మనోరంజని ప్రతినిధి భైంసా, మార్చి 04: వైద్య సేవలు అందించడమే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు రక్తదానం చేసి ప్రాణాలు నిలిపేందుకు ముందుకొచ్చిన డాక్టర్ ముత్యం రెడ్డి మానవత్వానికి నిదర్శనమయ్యారు. మహారాష్ట్రలోని కిని గ్రామానికి చెందిన ఓ రోగి భైంసాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.సోమవారం రోగికి ‘ఓ పాజిటివ్’ రక్తం అత్యవసరం కావడంతో, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ముత్యం రెడ్డి స్వయంగా జీవన్ దాన్ రక్తనిది కేంద్రంలో రక్తదానం చేసి, రోగి ప్రాణాలను కాపాడారు. ఆయన మానవత్వానికి నెటిజన్లు, లైన్స్ క్లబ్ సభ్యులు, పలువురు అభినందనలు తెలిపారు.

  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం