వేసవికి ముందుగా నీటి లీకేజ్ పనులు పూర్తి – మున్సిపల్ ఇంజనీర్

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి ౦౩ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో నీటి ఎద్దడి సమస్యను నివారించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నగరంలోని రెండవ జోన్ పరిధిలోని ఆర్య సమాజ్ ప్రాంతంలో నీటి లీకేజ్ పనులను మున్సిపల్ ఇంజనీర్ మురళీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో నీటి లీకేజ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నీటి సరఫరా సమర్థవంతంగా సాగేందుకు ఈ పనులు రెండు రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ లీకేజ్ పనుల పర్యవేక్షణలో అసిస్టెంట్ ఇంజనీర్ ఇనాయత్ కరీం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్