వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 18 :- నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో గల తుల్జాభవాని మాత ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి అభిషేకం, దూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక అలంకరణతో పాటు భక్తులకు ప్రసాద వితరణ చేశారు.ఆలయ నిర్వాహకురాలు పోలాస భాగ్యశ్రీ మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. వచ్చే శుక్రవారం ఓ భక్తురాలి కోరిక మేరకు తొలిసారిగా గొందళ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విశేష కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి దీవెనలు పొందాలని కోరారు. ఆలయ నిర్వాహకులు పోలాస భాగ్యశ్రీ, సత్యనారాయణ మాట్లాడుతూ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, భక్తులందరూ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలిపారు.

  • Related Posts

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!!

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!! స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై మరోసారి ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు.…

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

    స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల పర్వం కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల పర్వం వెల్దుర్తి మాసాయిపేట మండల కేంద్రాల సర్పంచ్ల అభ్యర్థులా రిజర్వేషన్లు ఎస్సీలకే…??? 25 సంవత్సరాల నుండి రెండు మండలా కేంద్రాలలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!!

    Local Elections: ఆశావహులకు బిగ్ అలర్ట్.. ‘స్థానిక’ ఎన్నికలు అప్పుడే..!!

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

    కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

    విలేఖరికి రూ. 2 లక్షల జరిమానా.

    విలేఖరికి రూ. 2 లక్షల జరిమానా.