విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

✒విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలుగు రాష్ట్రాలను తెచ్చారు. పరిధికి మించి అప్పులు చేస్తే అప్పులూ పుట్టని స్థితికి వస్తారు. AP, TG నేతలు పరిస్థితులను గమనించాలి. విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు’ అని సూచించారు.

  • Related Posts

    అహ్మదాబాద్‌లో నేటి నుంచి ఏఐసీసీ సమావేశాలు

    అహ్మదాబాద్‌లో నేటి నుంచి ఏఐసీసీ సమావేశాలు ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ‘న్యాయపథ్’ పేరుతో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో సంస్థాగత మార్పులు అలాగే పార్టీకి పునర్ వైభవాన్ని…

    దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం

    దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 :-రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సామాజిక రుగ్మతలను తొలగించడానికి దేశానికి దిక్సూచిగా తెలంగాణలో కులగణన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణన సర్వేలో రాష్ట్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌

    టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌

    నాలుగో ఓటమి చవిచూసినా చెన్నై సూపర్ కింగ్

    నాలుగో ఓటమి చవిచూసినా చెన్నై సూపర్ కింగ్

    Waqf Amendment Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం.. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల..!!

    Waqf Amendment Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం.. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల..!!

    మరో ఉత్సవానికి అయోధ్య ముస్తాబు..

    మరో ఉత్సవానికి అయోధ్య ముస్తాబు..