విద్యే జీవితానికి రక్ష -రవీందర్ యాదవ్

విద్యే జీవితానికి రక్ష -రవీందర్ యాదవ్

చదువుల్లో విద్యార్థులు రాణించాలి

మియాపూర్ స్కూల్ లో స్టూడెంట్స్ కు ఎగ్జామ్ ఫ్యాడ్, పెన్నులు అందజేత

చదువుకు కుల, మత, పేద, ధనిక తేడాలు లేవు

ఇష్టపడి చదివితే గ్యమ్యస్థానం, ఉన్నత పదవులు సులువు

భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ వెల్లడి

మనోరంజని, తెలంగాణ చీఫ్ బ్యూరో:

బంగారు భవిష్యత్ ను నిర్ణయించేది చదువేనని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ వెల్లడించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థానాల్లో నిలువాలని విద్యార్థులకు సూచించారు. గురువారం మియాపూర్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ ఫ్యాడ్ లు, పెన్నులను బహుమతికి అందజేశారు. పరీక్షల సమయం కావడంతో ఎవరూ ఆందోళన చెందకుండా, నిబద్ధతతో చదవితే మంచి మార్కులను సాధించడం సులువు అని స్టూడెంట్స్ కు సూచించారు. చదువుకు కుల, మతాలతో సంబంధం లేదని, ఉన్నత స్థానాల్లో నిలిచేందుకు ఉపయోగపడేది కేవలం చదువేనని వెల్లడించారు. చదువుల్లో రాణించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, స్కూల్ కి మంచి పేరును తీసుకురావాలన్నారు. చదువును బట్టి సమాజంలో గౌరవాలు దక్కుతాయన్నారు. ఎంత ఎత్తుకు ఎదగాలన్నా దానికి చదువు ఒక్కటే మార్గమన్నారు. పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు, చదివిన స్కూల్ కు మంచి పేరును తీసుకువచ్చేలా, భవిష్యత్ కి ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటూ ముందుకు వెళ్లాలని రవీందర్ యాదవ్ విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు క్రమపద్ధతిలో చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు

  • Related Posts

    నార్నూర్: ‘విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలి’

    నార్నూర్: ‘విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలి’ మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 – నార్నూర్ మండల కేంద్రంలో సోమవారం ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ ను సోమవారం బంజారా హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం…

    పెద్దపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలి

    పెద్దపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలి మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 -పెద్దపల్లి పట్టణంలోని పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు షడ్రక్ పాస్టర్ సుదర్శన్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

    వాంఖడేలో రెండోసారి 220 ప్లస్ స్కోర్ చేసిన RCB

    వాంఖడేలో రెండోసారి 220 ప్లస్ స్కోర్ చేసిన RCB