విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం..

విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం..

విద్యుత్ ఘాతం తో ఇల్లు దగ్ధమై ఇంట్లోని విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతి..

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాధిత కుటుంబానికి పరామర్శ…

మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి08 :- నిర్మల్ జిల్లా నర్సాపూర్ -G మండలంలోని బుర్గుపల్లి గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధం అయిన విషయం తెలిసిన బాధిత కుటుబాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు.సుమారుగా నగదు 4 లక్షలు, వస్తుసామగ్రి 4 లక్షలు విలువ గల, ఇళ్లు కాలి బూడిదైన వారి కుటుంబం ఆయన వద్ద బోరున విలపించగా ఆయన బాధితులను ఓదార్చారు. వారికి మనోధైర్యం నింపారు. బాధిత కుటుంబనికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నష్టపహారం అందెల చూస్తానని , వారికీ పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ఆయన సంబంధిత అధికారులను సూచించారు.

  • Related Posts

    కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం

    కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించారు. దీంతో అధికార లిబరల్ పార్టీలో జరిగిన…

    టీడీపీ నేత దారుణ హత్య

    టీడీపీ నేత దారుణ హత్య కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న సంజన్న మృతదేహం కర్నూలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    టీడీపీ నేత దారుణ హత్య

    టీడీపీ నేత దారుణ హత్య

    చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య

    చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య

    కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బంబర్‌ ఠాకూర్‌పై కాల్పులు

    కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బంబర్‌ ఠాకూర్‌పై కాల్పులు

    ఇవాళ తణుకులో సీఎం చంద్రబాబు పర్యటన

    ఇవాళ తణుకులో సీఎం చంద్రబాబు పర్యటన