వాహనాల తనిఖీల్లో బ్లూ కోర్ట్ పోలీసులు

వాహనాల తనిఖీల్లో బ్లూ కోర్ట్ పోలీసులు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 15 : -నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ స్టేషన్ మహిళ పోలీసులు శనివారం ముమ్మ రంగా వాహనాలను తనిఖీ చేశారు. నారి శక్తి కార్యక్రమంలో భాగంగా బ్లూ కోర్డ్ మహిళ పోలీసులు విధులను నిర్వహిం చారు. ఈ సందర్భంగా వాహనా లను తనిఖీ చేసి వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని సూచించారు. డ్రైవింగ్ లైసె న్స్ ను విధిగా ప్రతి ఒక్కరి వద్ద ఉండా లని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధ నలు ప్రతి ఒక్కరు పాటించాలని డబ్ల్యూ పీసీ రాజామణి, ఏండి అషులు పేర్కొన్నారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్