వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

జిల్లా లో ఆన్ లైన్ బెట్టింగ్ యువకుడి ఉసురు తీసింది…

బెట్టింగ్ ఊబిలో పడి తెరుకోలేక అప్పు మీద అప్పు చేసి తీర్చేందుకు స్తోమత లేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా లో చోటుచేసుకుంది…

జిల్లా లోని కొలిమిగుండ్ల మండలం గోర్వి మాను పల్లె గ్రామనికి చెందిన బలిజ మహేంద్ర (28) వాలంటీర్ గా పని చేస్తూ ఉండేవాడు , కూటమి ప్రభుత్వం వచ్చాక ఉన్న వాలంటీర్ ఉద్యోగం పోయింది , దగ్గరలోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటు ఉన్న మహేంద్ర నేడు అప్పుల బాధ తాళలేక రైలు క్రింద తల పెట్టి ఆత్మహత్య కు పాల్పడ్డాడు…

పోలీసులు ఎంత చెప్పినా నేటి యువత ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసలై విలువైన జీవితాలను తుదముట్టిస్తున్నారు…

ఇప్పటి కైనా బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని ఆసిస్తూ…

  • Related Posts

    నటుడు, పవన్ కళ్యాణ్ గురువు మృతి

    నటుడు, పవన్ కళ్యాణ్ గురువు మృతి ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మరణించారు. హుస్సేనీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా…

    హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

    హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయితో మాట్లాడిన యువకుడిపై దాడి.. హిందూ యువకుడిపై దాడికి పాల్పడ్డారు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు. వివరాల్లోకి వెళితే.. ముస్లిం అమ్మాయితో మాట్లాడాడు అనే సాకుతో న్యూ శాంపేట్ ప్రాంతానికి చెందిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారు

    తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారు

    అందాల పోటీలకు సిద్ధమవుతున్న హైదరాబాద్

    అందాల పోటీలకు సిద్ధమవుతున్న హైదరాబాద్

    వచ్చే నెలలో ముహూర్తాల జాతర

    వచ్చే నెలలో ముహూర్తాల జాతర

    సాయం అందించే చేతులకు వేదిక పీ4

    సాయం అందించే చేతులకు వేదిక పీ4