రంజాన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి

రంజాన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :-ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ కొరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ పేర్కొన్నారు. రంజాన్ రోజు ప్రార్థన చేసే స్థలమైన ఈద్గా పరిసర ప్రాంతాన్ని శుభ్రపరచడం జరిగింది. ఈద్గా వద్ద పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్న పనులు పరిశీలిస్తూనే గ్రామంలో జరిగే పనులను పర్యవేక్షిస్తున్నారు. గ్రామ ప్రజల సమస్యల ఫిర్యాదులు అందగానే వెనువెంటనే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలం అయినందున ఎక్కడ నీటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మురికి కాలువలను శుభ్రం చేయడం, చెత్తని సేకరించి డంపింగ్ యార్డ్ లకు తరలించడం జరుగుతోంది. గ్రామంలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు

  • Related Posts

    ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

    ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్ మనోరంజని ప్రతినిది కామారెడ్డి ఏప్రిల్ 08 :- జిల్లా కేంద్రంలో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు.…

    వేసవి లో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడండి : ఎమ్మెల్యే పటేల్

    వేసవి లో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడండి మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 08 :- వేసవి కాలం దృష్ట్యా తాగు నీటి కోసం గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు మంగళవారం భైంసా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

    యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

    గ్రోక్‌ చెప్పిన ‘పంచాంగం

    గ్రోక్‌ చెప్పిన ‘పంచాంగం

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి…

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి…

    ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

    ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్