ముస్లిం సహోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు

ముస్లిం సహోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 20 :- రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ముస్లిం సహోదరుల ఉపవాస దీక్షలను గౌరవిస్తూ ఎన్‌హెచ్‌ఆర్‌సి జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సహోదరులకు ప్రత్యేక ప్రార్థనల అనంతరం విందు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సి కార్యదర్శి మహమ్మద్ గౌస్ మాలిక్ మద్దతుతో నిర్వహించారు.ఈ సందర్భంగా మాల్వేకర్ ధర్మేంద్ర మాట్లాడుతూ, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు చండాలియా నరేందర్, జె. లక్ష్మణ్, వెంకటేష్, మహమ్మద్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఉడుకుతున్న తెలంగాణ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

    ఉడుకుతున్న తెలంగాణ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీలుమరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. వడగాడ్పులపై కేంద్రం అడ్వైజరీ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు…

    గుడ్ న్యూస్ : ఏప్రిల్ 1 నుంచి రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం..

    గుడ్ న్యూస్ : ఏప్రిల్ 1 నుంచి రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం.. ఉగాది రోజున హుజూర్‌నగర్‌లో సీఎం ప్రారంభిస్తారు: మంత్రి ఉత్తమ్క్రమంగా ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలూ అందిస్తంక్యూఆర్ కోడ్‌తో 30 లక్షల కొత్త కార్డులు ఇస్తం రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఉడుకుతున్న తెలంగాణ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

    ఉడుకుతున్న తెలంగాణ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

    గుడ్ న్యూస్ : ఏప్రిల్ 1 నుంచి రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం..

    గుడ్ న్యూస్ : ఏప్రిల్ 1 నుంచి రేషన్‌ షాపుల్లో సన్నబియ్యం..

    EMIలు కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్ : తగ్గనున్న బ్యాంక్ వడ్డీ రేట్లు..RBI News

    EMIలు కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్ : తగ్గనున్న బ్యాంక్ వడ్డీ రేట్లు..RBI News

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం