మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ను పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు.

మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ను పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు.

నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలo అడెల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొత్తపల్లి విలాస్ రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి జిల్లా కేంద్రంలో లోని ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నా విషయం తెలుసున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సోమవారం ఆసుపత్రి కి వెళ్లి పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ తో మాట్లాడారు.తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.వీరి వెంటా నాయకులువెంకట రమణారెడ్డి,గడ్డం నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,నిమ్మ సాయన్న ఉన్నారు.

  • Related Posts

    3,04965 కోట్లతో తెలంగాణ బడ్జెట్!

    3,04965 కోట్లతో తెలంగాణ బడ్జెట్! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 19తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అనంతరం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడుతు న్నారు. రూ.3,04,965 కోట్లతో తెలంగాణ…

    ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-కేటీఆర్

    ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-కేటీఆర్ ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు 6 గ్యారంటీలతోపాటు ఎన్నికల హామీలకు మంగళం అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ ఇది 40% కమిషన్ల కాంగ్రెస్ బడ్జెట్ ఇచ్చిన మాటకు కాకుండా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    3,04965 కోట్లతో తెలంగాణ బడ్జెట్!

    3,04965 కోట్లతో తెలంగాణ బడ్జెట్!

    ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

    ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

    ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-కేటీఆర్

    ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-కేటీఆర్

    42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకం ధోండి రమణ

    42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకం ధోండి రమణ