బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయపడిన ఘటన శనివారం ముధోల్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బైక్ వస్తున్న ఉరేకర్ పోతన్న (30) నాందేడ్ గల్లిలో బైక్ తో విద్యుత్ స్తంభానికి బలంగా ఢీకొన్నాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కాగా పెట్రో కార్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజమణి, ఎస్ఐ సంజీవ్ ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108లో భైంసా ఆసుపత్రికి తరలించారు

  • Related Posts

    గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా..

    గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా.. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టేనా?? అక్రమ రేషన్ బియ్యం ను దారి మళ్లింపు. హద్దు అదుపు లేకుండా రెచ్చిపోతున్న రేషన్ మాఫియా గుంటూరు కేంద్రం గా పొన్నూరు నుంచి రాత్రులు తరలింపు ఎవరు…

    దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు

    దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా..

    గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా..

    వరంగల్: మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అభివృద్ధి పనులపై సమీక్ష

    వరంగల్: మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అభివృద్ధి పనులపై సమీక్ష

    హనుమకొండ: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

    హనుమకొండ: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్