బైకుపై మృతదేహంతో నిరసన.

బైకుపై మృతదేహంతో నిరసన.

మనోరంజని స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్:

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం చనిపోదామని నిర్ణయించుకొని ఆమెకు పురుగుల మందు పట్టించాడు. మరొసారి పురుగుల మందు పట్టించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మహిళా మృతదేహాన్ని సాయి ఇంటికి బైకుపై తీసుకెళ్లారు.

  • Related Posts

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా : ఏప్రిల్ 04 :-తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి,వారిని టాలీవుడ్ స్టార్‌ నటి పూజా హెగ్డే ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ…

    బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం

    బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 04 :- నిర్మల్ జిల్లా బాసర మండలకేంద్రంలో వేద భారతి విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రైతు భరోసా పథకం: త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు

    రైతు భరోసా పథకం: త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు

    బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ?

    బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ?

    రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

    రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

    భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్నీ తానై ముందుండి నడిపిన తుమ్మల…

    భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్నీ తానై ముందుండి నడిపిన తుమ్మల…