ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు.

ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు.

మనోరంజని , మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 29 – మంచిర్యాల జిల్లా, భీమారం మండలం కేంద్రంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలలను పూలతో అందంగా అలంకరించి, షడ్రుచుల ఉగాది పచ్చడిని తయారుచేసి అందరూ సంతోషంగా ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశీర్వాద్, ఉపాధ్యాయులు హరికృష్ణ రెడ్డి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు

  • Related Posts

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 10 :- భీమారం మండలంలో కేంద్రం లోని సుంకరిపల్లి వాడకు చెందిన జుమ్మిడి తిరుపతి అనారోగ్యం కారణంగా మరణించారు..…

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి. బిఆర్ఎస్ నాయకుడు రాజ్ కుమార్. *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. ఏప్రిల్ 10 :- చెన్నూర్ నియోజకవర్గం లోని భీమారం మండల కేంద్రం లో గల గొల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం