ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ ఎస్పీకి బర్డ్ ఫీడర్ బహూకరణ

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ ఎస్పీకి బర్డ్ ఫీడర్ బహూకరణ

మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 22 :- ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) అఖిల్ మహాజన్ ని సామాజిక కార్యకర్త, పక్షి ప్రేమికుడు జక్కుల వెంకటేష్ మరియు ఆడెపు శ్రీనివాస్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా పక్షులను కాపాడేందుకు బర్డ్ ఫీడర్‌ను బహూకరించారు.వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీటి కొరత ఏర్పడుతూ, అనేక పక్షి జాతులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఈ కార్యక్రమంలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. అడవులు మరియు ప్రకృతి వనరులు తగ్గిపోవడంతో పక్షులకు నివాసం దొరకడం కష్టమవుతోందని, వాటిని రక్షించాల్సిన బాధ్యత మనందరిదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్‌లలో పక్షులకు నీటి తోట్టెలు, బర్డ్ ఫీడర్‌లు, పక్షి గూళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను అభ్యర్థించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు

  • Related Posts

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : షాద్‌నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం 2025 క్యాలెండర్‌ను జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంగు రాఘవరావు శనివారం ఆవిష్కరించారు. షాద్‌నగర్…

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి.. సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన.

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం