పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్ 11 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో పక్కా సమాచారం మేరకు సాయంత్రం పూట పెర్కిట్ లోని మహిళా ప్రాంగణం వెనుకాల గల ఖాళీ స్థలములో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకుని వారి వద్ద నుండి 5340/- రూపాయలు మరియు 04 మొబైల్ ఫోన్లు అలాగే 04 బైకులను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది,ఆర్మూర్ పోలీస్ స్టేషన్, సీఐ పి.సత్యనారాయణ, తెలిపారు

  • Related Posts

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్