పరిక్షలు రాస్తున్న విద్యార్ధినీ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్

పరిక్షలు రాస్తున్న విద్యార్ధినీ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్

పరీక్షలు బాధ్యతతో రాయాలి భయంతో కాదు.

మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 05 :- మీరు చదువుకున్న విద్యను భయంతో కాకుండా ఆలోచన విధానంతో బాధ్యతతో రాసి విద్యార్థులు రాష్ట్ర రాష్ట్ర టాపర్ గా, జిల్లా టాపర్ గా, మండల టాపర్ గా ఎదిగి మంచి పేరు తెచ్చుకొవాలని మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావు అల్ ది బెస్ట్ చెప్పారు. మీ తోటి విద్యార్థులకు జూనియర్లకు ఆదర్శంగా నిలవాలి, మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చుకొని మీ భవిష్యత్తులకు పునాదులు వేసుకొని ఎదగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు

  • Related Posts

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే.. హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీలో అధికారులు ఆంక్షలు విధించారు. క్యాంపస్‌లో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదులపై అధికారులనే కలవాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్…

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో AI ఆధారిత బోధన ప్రారంభమైంది. ఇప్పటికే 41 స్కూళ్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా.. నిన్న(శనివారం) మరో 383 స్కూళ్లలో ప్రారంభించారు. పలు చోట్ల కలెక్టర్లు, డీఈవోలు ప్రారంభించారు. విద్యార్థుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .