పద్మ ప్రభు దంపతుల ఆధ్వర్యంలో.. తుల్జా భవాని మాత ఆలయంలో గొందళ్ కార్యక్రమం

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 23 – నిజామాబాద్ జిల్లా కేంద్రం లో తుల్జా భవాని మాత ఆలయంలో.. తుల్జా భవాని అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు.. మరాఠీ గొందళ్ ( మరాఠీ ఒగ్గు కథ ) నాందేడ్ బృందం వారిచే నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా.. ఒగ్గు కథ నిర్వాహకురాలు పద్మ మాట్లాడుతూ.. ఎన్నడు లేని విధంగా నిజామాబాద్ పట్టణంలో తుల్జా భవాని ఆలయ సన్నిధానంలో.. మరాఠీ ఒగ్గు కథ నిర్వహించడం జరిగిందని.. తద్వారా అమ్మవారి చరిత్ర.. మరియు మానవ జీవనశైలి విధానం.. ప్రజలు తెలుసుకున్నారని.. ఒగ్గు కథ సారాంశం.. తుల్జా భవాని అమ్మవారిని కీర్తిస్తూ.. కొనసాగే ఈ కార్యక్రమం దాదాపు మూడు గంటలు ఉంటుంది.. ఈ మూడు గంటల సందర్భంలో. సంతానం లేని వారు.. గృహ నిర్మాణ విషయంలో.. సంసార సానుకూలత లేని వారు.. కుటుంబ కలహాలు రూపుమాపే దశలో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని… ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.. కార్యనిర్వాహకురాలు పద్మ.. దంపతులతో పాటు.. ఆలయ నిర్వాహకులు పోలాస సత్యనారాయణ భాగ్యశ్రీ.. మరియు ఆలయ భక్త బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

  • Related Posts

    రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

    కామోల్ లో ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేళ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక వేడుకలు…

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం

    తెలుగువారి కొత్త సంవత్సరోత్సవం అయిన ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో కిషన్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం