పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రవీంధ్ర భారతిలో 922 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత

కోలువుల పండగల క్రమంలో భాగంగా నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 20 : హైదరాబాద్ రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 922 మందికి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారించము.ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సిఎస్ శాంతి కుమారి,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,చేవెళ్ల ఎమ్మెల్యే కలే యాదయ్య ,హైదరాబాద్ మేయర్ విజయలక్మి,తదితరులు పాల్గొన్నారు..

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం