నేడు ప్రభుత్వ లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు

నేడు ప్రభుత్వ లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు

మనోరంజని ప్రతినిధి మార్చి 11 -నేడు ప్రభుత్వ లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు
ఆంధ్రప్రదేశ్ : టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుపతిలోని హరిశ్చంద్ర స్మశానవాటికలో అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గరిమెళ్ల ఇద్దరు కుమారులు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఉ.10.30 గంటలకు భవానీనగర్‌లోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ప్రజాప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు

  • Related Posts

    కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య?

    కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య? మనోరంజని ప్రతినిధి కర్నూలు జిల్లా: మార్చి 15 – కర్నూలు జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి. తెలుగు దేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యా డు. 30వ వార్డు కార్పొరేటర్ జయరాముడు…

    ఓడ మల్లన్న.. బోడి మల్లయ్య సామెత పై రాజకీయ విశ్లేషణ..

    జనసేన ఆవిర్బావ సభ .. వర్మ రాజకీయ బిక్ష , చంద్రబాబు దయ పవన్ కళ్యాణ్ కు వరం కాదా ! ఓడ మల్లన్న.. బోడి మల్లయ్య సామెత పై రాజకీయ విశ్లేషణ.. మేడా శ్రీనివాస్ అర్పిసి .. జనసేన ఆవిర్బావ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం