నియోజకవర్గానికి 1.12 కోట్ల ఈజిఎస్ నిధులు మంజూరు

నియోజకవర్గానికి 1.12 కోట్ల ఈజిఎస్ నిధులు మంజూరు

ఏఎంసీ చైర్మన్ అనంద్ రావు పటేల్

ముధోల్ నియోజకవర్గంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఒక కోటి 12 లక్షల నిధులు మంజూరైనట్లు బైంసా ఏఎంసీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేసిన నిధులతో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క- జిల్లా కలెక్టర్ అభిలాష ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం గ్రామాల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తుందని వెల్లడించారు. నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-మంత్రి సీతక్కకి ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    రాష్ట్ర బడ్జెట్‌ తీపి, చేదు కలగలిపి ఉగాది పచ్చడిగా ఉన్నది.

    రాష్ట్ర బడ్జెట్‌ తీపి, చేదు కలగలిపి ఉగాది పచ్చడిగా ఉన్నది.గొప్పలకు పోకుండా ఉన్నంతలో బడ్జెట్‌ పెట్టారు.కేంద్రం నుండి రావాల్సిన నిధులు రాకుంటే రాష్ట్రాన్ని నడపడం కష్టమే.బిజెపి పాలిత రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు.— సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని…

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..! TG: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. భద్రత వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదంటూ రాజాసింగ్ కు పోలీసులు లేఖ రాశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

    వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

    రాష్ట్ర బడ్జెట్‌ తీపి, చేదు కలగలిపి ఉగాది పచ్చడిగా ఉన్నది.

    రాష్ట్ర బడ్జెట్‌ తీపి, చేదు కలగలిపి ఉగాది పచ్చడిగా ఉన్నది.

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…