నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.

నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.

మనోరంజని ప్రతినిధి మంచిర్యాల జిల్లా, మార్చి 21మంచిర్యాల జిల్లా,జైపూర్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు రావు మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా జైపూర్ మండలం నర్సింగాపూర్ , కిష్టాపూర్ మరియు శివారం గ్రామ పంచాయతీల నీ సందర్శించడం జరిగింది. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని పంచాయితీ కార్యదర్శి కి సూచించడం జరిగింది. గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలియ చేసినారు. వాటర్ అండ్ శానిటేషన్ కు సంభందించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు. సెగ్రిగేషన్ షెడ్ నందు కంపోస్టు ఎరువు తయారు చేయాలని సూచించారు. నర్సరీని పరిశీలించి మొక్కలు 100 శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగింది. ఇట్టి పర్యటనలో నర్సింగాపూర్ పంచాయితీ కార్యదర్శి లోకుల ప్రశాంత్, శివారం కార్యదర్శి గాజుల ప్రవీణ్, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    స్వల్ప కాలిక రుణములు11 50 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 5వందల 79 రూపాయలను రుణమాఫీ చేశాం

    స్వల్ప కాలిక రుణములు11 50 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 5వందల 79 రూపాయలను రుణమాఫీ చేశాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు తిరుమల అనంతరెడ్డి ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎక్కాల సిద్దయ్య మనోరంజని వెల్దుర్తి…

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 28 :- హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వల్ప కాలిక రుణములు11 50 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 5వందల 79 రూపాయలను రుణమాఫీ చేశాం

    స్వల్ప కాలిక రుణములు11 50 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 5వందల 79 రూపాయలను రుణమాఫీ చేశాం

    మయన్మార్ అతి భారీ భూకంపం

    మయన్మార్ అతి భారీ భూకంపం

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం