దారుణం.. పింఛను కోసం తండ్రిని గెంటేసిన పిల్లలు

దారుణం.. పింఛను కోసం తండ్రిని గెంటేసిన పిల్లలు

మనోరంజని ప్రతినిది హనుమకొండ మార్చి 11 -తెలంగాణ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో సొంత పిల్లలు అమానుషానికి పాల్పడ్డారు. పిల్లల నారాయణ అనే రిటైర్డ్ టీచర్ తన పిల్లలు వేధిస్తున్నారని ప్రజావాణిలో ఆవేదన వ్యక్తం చేశారు. తన 16 ఎకరాల భూమిని అందరికీ సమానంగా పంచానని, ప్రస్తుతం పెన్షనుతో బ్రతుకుతున్నానని చెప్పారు. పెన్షన్ కోసం పిల్లలు వేధిస్తూ ఇంటినుంచి వెళ్లగొట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని, వారి వేధింపుల నుంచి కాపాడాలని కోరారు

  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం