డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం-2025 డైరీ ఆవిష్కరణ

డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం-2025 డైరీ ఆవిష్కరణ

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 04 :-నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం -2025 డైరీను కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల బుచ్చయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు డాక్టర్ భీమ్ రావ్ ఝాడే, కార్యదర్శి డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ పీజీ రెడ్డి మరియు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల బుచ్చయ్య మాట్లాడుతూ అధ్యాపకుల సమగ్ర అభివృద్ధి కోసం ఈ డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యా రంగంలో ఇంకా మెరుగైన సేవలను అందించడానికి ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అధ్యాపకుల సంఘం నూతన డైరీ ద్వారా తమ కార్యాచరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించనుందని సంఘ అధ్యక్షులు డాక్టర్ భీమ్ రావ్ ఝాడే తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన కళాశాల అధ్యాపక బృందానికి, సంఘ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    ఈరోజు ఉదయం 9:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం.. అసెంబ్లీ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ లో బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నేడు…

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్