ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చ్01 :- నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల వద్ద కుంటాల ఎస్సై భాస్కరాచారి పోలీస్ సిబ్బంది రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై భాస్కరాచారి వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారులు వాహన పత్రాలు కలిగి ఉండి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అతివేగంతో వాహనాలు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తో పాటు కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసులు సిబ్బంది ఉన్నారు

  • Related Posts

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి కోసం టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించగా..…

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 15 – ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండే యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం..

    పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం..

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

    నిందితునికి 8 నెలల శిక్ష: వేములవాడ టౌన్ సీఐ

    నిందితునికి 8 నెలల శిక్ష: వేములవాడ టౌన్ సీఐ