ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చ్01 :- నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల వద్ద కుంటాల ఎస్సై భాస్కరాచారి పోలీస్ సిబ్బంది రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై భాస్కరాచారి వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారులు వాహన పత్రాలు కలిగి ఉండి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అతివేగంతో వాహనాలు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తో పాటు కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసులు సిబ్బంది ఉన్నారు

  • Related Posts

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది. మనోరంజని ప్రతినిధి గంగాధర మార్చి 18 :- ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్ట భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని యూత్ లీడర్…

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 18 :- నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామంలోని ముధోల్ మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి నివాసంలో తానూరు మండలంలోని బోసి గ్రామానికి పంచాయతీరాజ్ శాఖ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం సంతోషంగా ఉంది.

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

    గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత

    ప్రజల కోసం బోరు వేయించిన మాజీ ఎమ్మెల్యే

    ప్రజల కోసం బోరు వేయించిన మాజీ ఎమ్మెల్యే

    ఘనంగా ఆచార్య దేవో భావ కార్యక్రమం

    ఘనంగా ఆచార్య దేవో భావ కార్యక్రమం