గోధుమ పంట కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 22 :- నిర్మల్ జిల్లా భైంసా మండలం సిద్దూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామ శివారులో రైతు జాదవ్ మారుతి పాటిల్ పండించిన గోధుమ పంట కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఈ ఘటనలో పూర్తిగా దగ్ధమైంది.పంటకు నిప్పు పెట్టడంతో సుమారు రూ.30,000 మేరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు చేసి బాధ్యులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఆధారపడిన రైతులు ఇలాంటి ఘటనల కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

  • Related Posts

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన. మనోరంజని స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను…

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయపడిన ఘటన శనివారం ముధోల్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బైక్ వస్తున్న ఉరేకర్ పోతన్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం

    BIG BREAKING: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్!

    BIG BREAKING: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్!