గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు….

గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు….

గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ తోటి క్లాస్ మేట్ ఓ అబ్బాయితో చనువుగా వుండటం సెల్ ఫోన్ లో వీడియో తీసి తమతో కూడా ఫ్రీగా ఉండాలంటూ వేధింపులకు గురిచేశారు. బాలిక విషయం తల్లిదండ్రులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఒకే స్కూల్ లో క్లాస్ మేట్స్ అని పోలీసులు తెలిపారు. పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వొద్దు ఇస్తే నిత్యం గమనించాలన్నారు

  • Related Posts

    గ్రైనేట్స్ తవ్వకాలను ఆపాలని తహసిల్దార్ కు వినతి

    గ్రైనేట్స్ తవ్వకాలను ఆపాలని తహసిల్దార్ కు వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో జనావాసాలకు సమీపంలో ఉన్న గ్రానైట్స్ తవ్వకాలను ఆపాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల నిర్మల్…

    పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం

    పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 17 :-నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్ పెద్ద బజార్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన టవర్‌పై కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గ్రైనేట్స్ తవ్వకాలను ఆపాలని తహసిల్దార్ కు వినతి

    గ్రైనేట్స్ తవ్వకాలను ఆపాలని తహసిల్దార్ కు వినతి

    పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం

    పెద్ద బజార్‌లో అక్రమ టవర్ నిర్మాణంపై కాలనీవాసుల ఆగ్రహం

    ఉపవాసం భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఓ మార్గం : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఉపవాసం భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఓ మార్గం : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..