కుబీర్ లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు…..

కుబీర్ లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు…..

కుబీర్ మండల కేంద్రంతో పాటు కుబీర్ మండలంలోని వివిధ గ్రామాలలో నటిన హోలీ సంబరాలు. పిల్లలు సంతోషంగా రంగుల మైకంలో మునిగిపోయారు. వాడ వాడనా గల్లి గల్లిన పిల్లలందరూ రంగులు చల్లుకొని ఆనందంతో ఆటలు ఆడినారు. ఈ హోలీ పండుగ అనేది శరీరానికి ఆరోగ్యమును తేలికపాటి చేస్తుంది. మానసిక బాధలను పారదోలుతుంది. హోలీ సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పిల్లలందరూ ముఖాలకు రంగులు పూసుకోవడంతో వారి వారి తల్లిదండ్రులకు గుర్తుపట్టది రీతిలో హోలీ పండుగను జరుపుకున్నారు. అనంతరం కుబీర్ మండల నాయకులు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీందర్, మాజీ ఎంపీపీ తూము లక్ష్మీబాయి రాజేశ్వర్, రైతు అధ్యక్షుడు సురేష్, గంగయ్య, సాయినాథ్, బాబు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్