కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు పటేల్ అధ్యక్షుడిగా, జక్కుల గజేందర్ ఉపాధ్యక్షుడిగా, మాగం నాగరాజ్ ప్రధాన కార్యదర్శిగా, సీపటిపతి వివేకానంద కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, మున్నూరు కాపు సమాజ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సంఘం సభ్యుల మద్దతుతో సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ప్రగతికి కృషి చేయాలని సంకల్పించారు

  • Related Posts

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం మనోరంజని ప్రతినిధి బోధన్: ఏప్రిల్ 10 – బోధన్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత షకీల్‌,ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. గతకొంత కాలంగా అనా రోగ్యంతో బాధపడుతున్న షకీల్‌ తల్లి ఈరోజు…

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు మనోరంజని ప్రతినిధి ముధోల్ ఏప్రిల్ 09 :- నిర్మల్ జిల్లా ముధోల్. మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్ర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పంజాబ్ లుదియానాకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు

    కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు