ఏసీబీ వలలో అవినీతి చేప

ఆదిలాబాద్ పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల యొక్క భవనం నిర్మాణానికైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవార్ శంకర్ రెండు కోట్ల రూపాయల బిల్లును మంజూరు చేసేందుకు అధికారిక అనుకూలతను చూపినందుకు ఫిర్యాదుదారుడి నుండి మొదటగా రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు దానిని ఒక లక్ష రూపాయలకు తగ్గించి, మొదటి విడతగా రూ.50,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన ఆదిలాబాద్‌ పట్టణంలోని విద్యా & సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవర్ శంకర్. ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించడంతో అవినీతి అధికారుల్లో భయం నెలకొంది. లంచం అడిగితే 1064కు డయల్ చేయండి

  • Related Posts

    అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనం పట్టివేత అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు – తహసీల్దార్ లింగం మూర్తి మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 13 – అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ లింగం మూర్తి స్పష్టం చేశారు.…

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం. -విద్యార్థులు-విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 13 :-నిర్మల్ జిల్లా – సారంగాపూర్: కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ, దశరథ్,మహేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం