ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపిన కాజిపల్లి గ్రామస్తులు

మనోరంజని ప్రతినిధి, మంచిర్యాల మార్చి 21- మంచిర్యాల జిల్లా,భీమారం మండలం ఖాజిపల్లి గ్రామంలోని గోత్రాల వాడలో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కృషి వల్ల బోర్వెల్ వేయడం జరిగింది. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెల్లిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రజల నీటి కష్టాన్ని తీర్చడం జరిగింది ఈ సందర్భంగా గోత్రాల వాడ ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నేషనల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్, మరియు సోషల్ మీడియా మండల్ కోఆర్డినేటర్ షడంశెట్టి రమేష్, మరియు తాళ్ల ప్రభాకర్.. కార్యకర్తలు ప్రజలు పాల్గొనడం జరిగింది..

  • Related Posts

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 28 :- హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని…

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంకై కృషి చేద్దాం ఎన్ హెచ్ ఆర్ సి. నేషనల్ జనరల్ సెక్రెటరీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మయన్మార్ అతి భారీ భూకంపం

    మయన్మార్ అతి భారీ భూకంపం

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు