ఎన్కౌంటర్పై అమిత్ షా సంచలన పోస్టు!

ఎన్కౌంటర్పై అమిత్ షా సంచలన పోస్టు!

ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన పోస్టు చేశారు. ‘ఈరోజు మన సైనికులు ‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’ దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారు. ఛత్తీస్గఢ్లోని భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు హతమయ్యారు. మోదీ ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన విధానంతో ముందుకు సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుంది. ‘ అని రాసుకొచ్చారు.

  • Related Posts

    మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా – ఓ సమానత్వ దీపస్తంభానికి కృతజ్ఞతాంజలి

    మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా – ఓ సమానత్వ దీపస్తంభానికి కృతజ్ఞతాంజలి రచన: వాడేకర్ లక్ష్మణ్ భారతదేశపు సామాజిక చరిత్రలో కొన్ని నామాలు వెలుగుమొగ్గలుగా మెరుస్తూ ఉంటాయి. అటువంటి మహానుభావుల్లో ఒకరు మహాత్మా జ్యోతిరావ్ గోవిందరావ్ ఫూలే. ఆయన జీవితమంతా…

    పవన్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురద్రుష్టం.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యాలు

    పవన్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురద్రుష్టం.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యాలు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చెన్నైకు షాక్.. వరుస ఓవర్లలో రెండు వికెట్లు

    చెన్నైకు షాక్.. వరుస ఓవర్లలో రెండు వికెట్లు

    ఇలాంటి సైకోగాళ్లను నడిరోడ్డు మీద ఉరి తీయాలి: వైఎస్ షర్మిల

    ఇలాంటి సైకోగాళ్లను నడిరోడ్డు మీద ఉరి తీయాలి: వైఎస్ షర్మిల

    సన్నబియ్యం పేదలకు అందేవిధంగా చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌

    సన్నబియ్యం పేదలకు అందేవిధంగా చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌

    అక్రమంగా తరలిస్తున్న గుడుంబా పట్టివేత.

    అక్రమంగా తరలిస్తున్న గుడుంబా పట్టివేత.