ఉపాధ్యాయులు కృత్రిమ మేధ వంటి మార్పులను అలవాటు చేసుకోవాలి.జిల్లా విద్యాశాఖ అధికారి.

ఉపాధ్యాయులు కృత్రిమ మేధ వంటి మార్పులను అలవాటు చేసుకోవాలి.
జిల్లా విద్యాశాఖ అధికారి.

మనోరంజని ప్రతినిధినిర్మల్ మార్చి 29 :-జిల్లా విద్యాశాఖ ఆద్వర్యంలో జిల్లాలోని ఈనెలలో అనగా మార్చి 31 వ తేదీన పదవి విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు శనివారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు ఆత్మీయ సన్మానం నిర్వహించడం జరిగింది. జిల్లా విద్యాశాఖ చరిత్రలో తొలిసారిగా పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు 7 గురికి జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలి, విద్యార్థులకు విద్యా బోధనను కూడా అందించడం జరిగుతుంది. వీరు ఎందరో భావి పౌరులను దేశానికి అందించడం జరిగిందని. వీరి కృషికి గుర్తింపు చాలా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు కృత్రిమ మీద సహాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారుని, ఉపాధ్యాయులు కాలానుగుణంగా మార్పును గ్రహించాలని, వాటిని అలవాటు చేసుకోవాలని సూచించారు. పదవి విరమణ పొందు ఉపాధ్యాయులు తమ భావి జీవితాన్ని మంచి ఆరోగ్యంతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అధికారి రమణా రెడ్డి, పరీక్షల సహాయ కమీషనర్ ముడారపు పరమేశ్వర్, విద్యాశాఖ పర్యవేక్షకులు వెంకట రమణ, విద్యాశాఖ సమన్వయ కర్తలు రాజేశ్వర్, నర్సయ్య, సలోమీ కరుణ, ప్రవీణ్ కుమార్, లింబాద్రి, డి సీ ఈ బి సహాయ కార్యదర్శి భానుమూర్తి, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే