అనువైన చోట రాజక సంఘం భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలి :

అనువైన చోట రాజక సంఘం భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలి :

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారిని కోరిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 06 : డా.బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారిని కలిసి గతంలో హైదరాబాద్ లో రజక సంఘం భవనం నిర్మాణానికి మేడిపల్లి గ్రామంలో భూమి కేటాయిస్తే ఆ స్థలం భవనం నిర్మాణానికి అనుకూలంగా లేదని తెలిపారు. కావున ఉప్పల్ బాగాయత్ లో స్థలం కేటాయించామని కోరారు. ఈ కార్యక్రమంలో వట్టికోటీ శేఖర్,రాజు తదితరులు పాల్గొన్నారు..

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్