అనుమతి లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

అనుమతి లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 06 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీస్ సిబ్బంది పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముధోల్ సీఐ జి. మల్లేష్ మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టుకున్న ఇసుకను రెవెన్యూ శాఖకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అనుమతి లేకుండా నిలువ ఉంచిన ఇసుకను స్వాధీనం చేసి రెవిన్యూ అధికారులకు అప్పగించి వేలంపాట సైతం నిర్వహించారన్నారు. గ్రామాల్లో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఎస్ఐ సంజీవ్ కుమార్, తదితరులున్నారు.

  • Related Posts

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…..జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్, మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 16 :- నిర్మల్ పట్టణ పరిధిలో ఉన్న రిసార్ట్స్, లాడ్జీలు, హోటల్స్, దాబాలను జిల్లా పోలీస్ అధికారులు వారి సిబ్బందితో…

    జర్నలిస్టుల గుర్తింపు ప్రమాణాలపై స్పష్టత అవసరం – డబ్ల్యూజెఐ నేతల డిమాండ్

    జర్నలిస్టుల గుర్తింపు ప్రమాణాలపై స్పష్టత అవసరం – డబ్ల్యూజెఐ నేతల డిమాండ్ మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 16 :- ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన వ్యాఖ్యల అనంతరం జర్నలిస్టుల గుర్తింపు ప్రమాణాలపై స్పష్టత ఇవ్వాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజెఐ)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

    జర్నలిస్టుల గుర్తింపు ప్రమాణాలపై స్పష్టత అవసరం – డబ్ల్యూజెఐ నేతల డిమాండ్

    జర్నలిస్టుల గుర్తింపు ప్రమాణాలపై స్పష్టత అవసరం – డబ్ల్యూజెఐ నేతల డిమాండ్

    రంగు రాళ్ళ తవ్వకాలకు నిబంధనలు పట్టవా…?

    రంగు రాళ్ళ తవ్వకాలకు నిబంధనలు పట్టవా…?

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..