సోన్ సర్కిల్ సిఐ గోవర్ధన్ రెడ్డికి TRSMA జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సన్మానం

సోన్ సర్కిల్ సిఐ గోవర్ధన్ రెడ్డికి TRSMA జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సన్మానం

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా సోన్ సర్కిల్ నూతన సిఐ గా గోవర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, TRSMA నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సోన్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడడంలో విజయవంతం కావాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబేకర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన కూడా సిఐ గోవర్ధన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ప్రజలకు న్యాయం అందించడంలో అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు

  • Related Posts

    ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు.

    ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు. మనోరంజని , మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 29 – మంచిర్యాల జిల్లా, భీమారం మండలం కేంద్రంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలను ఘనంగా…

    కరపత్రాలు ఆవిష్కరించినవిశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు

    ఏప్రిల్ 12న వీర హనుమాన్ విజయ యాత్ర కరపత్రాలు ఆవిష్కరించినవిశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు మనోరంజని ప్రతినిధి కరీంనగర్,మార్చి,29 :- ఏప్రిల్ 12వ తేదీన నగరంలోవీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు.

    ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు.

    కరపత్రాలు ఆవిష్కరించినవిశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు

    కరపత్రాలు ఆవిష్కరించినవిశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు

    శేర్లింగంపల్లి లో రంజాన్ సందర్భంగా తోఫాను అందజేసిన డా. రవీందర్ యాదవ్.

    శేర్లింగంపల్లి లో రంజాన్ సందర్భంగా తోఫాను అందజేసిన డా. రవీందర్ యాదవ్.

    రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

    రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి