సింగరేణి: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

సింగరేణి: పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

మనోరంజని ప్రతినిధి మార్చి 20 – పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆర్జి-2 ఏరియా జనరల్ మేనేజర్ వెంకటయ్య అన్నారు. బుధవారం సెక్టార్-3 సింగరేణి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి జీఎం హాజరై విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేశారు. సెక్టార్-3 పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు శుక్రవారం నుండి జరిగే పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు

  • Related Posts

    ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

    ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా! ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 20 గురువారంతో ముగిసాయి. బుధవారం నుంచే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంటర్…

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని తపస్ జిల్లా నాయకులు అన్నారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్ నిర్మల్ జిల్లా పక్షాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వల్ప కాలిక రుణములు11 50 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 5వందల 79 రూపాయలను రుణమాఫీ చేశాం

    స్వల్ప కాలిక రుణములు11 50 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 5వందల 79 రూపాయలను రుణమాఫీ చేశాం

    మయన్మార్ అతి భారీ భూకంపం

    మయన్మార్ అతి భారీ భూకంపం

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం