విలేఖరికి రూ. 2 లక్షల జరిమానా.

శ్రీకాకుళం….
విలేఖరికి రూ. 2 లక్షల జరిమానా.

పలాస MLA గౌతు శిరీషకు రూ. 2 లక్షలు చెల్లించాలని విశాఖ జూనియర్ డివిజనల్ అదనపు సివిల్ న్యాయాధికారి తీర్పునిచ్చింది. 2023లో ఆమెపై ఓ పత్రిక అసత్య ఆరోపణలు చేస్తూ వార్త ప్రచురించిందని కోర్టులో కేసు వేశారు. ఈ మేరకు కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. ఆ పత్రిక ఎడిటర్, పబ్లిషర్ జగదీశ్వరరావుకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది

  • Related Posts

    ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

    మనోరంజని ప్రతినిధి మార్చి 25 – రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్.. రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్.. కాకినాడ జిల్లా: పిఠాపురం.

    SLBC టన్నెల్లో మరో మృతదేహం లభ్యం

    బ్రేకింగ్ న్యూస్ SLBC టన్నెల్లో మరో మృతదేహం లభ్యం కన్వేర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో లభించిన మరో మృతదేహం మినీ హిటాచితో మట్టి తవ్వుతుండగా కనిపించిన మృతదేహం మృతదేహాన్ని వెలికితీస్తున్న రెస్క్యూ బృందం మృతదేహాన్ని గుర్తించడానికి సమయం పట్టే అవకాశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పట్టు సాగు, మరియు ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి.

    పట్టు సాగు, మరియు ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి.

    అడిషనల్ కలెక్టర్ కి సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం

    అడిషనల్ కలెక్టర్ కి సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం

    ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అన్యాయం

    ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అన్యాయం

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…