విద్యార్థికి పరీక్ష కేంద్రంలో దించిన ముధోల్ ఎస్సై

విద్యార్థికి పరీక్ష కేంద్రంలో దించిన ముధోల్ ఎస్సై

మనిరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 05 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఉ.8 నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఓ విద్యార్థి మాత్రం ప్రభుత్వ జూనియర్ కాలేజ్లోని కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉండగా పొరపాటున గురుకుల కాలేజ్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి వచ్చాడు. పరీక్ష కేంద్రం ఇక్కడ కాదని తెలియడంతో పరుగులు పెట్టాడు. అక్కడే ఉన్న ముధోల్ ఎస్ఐ సంజీవ్ కుమార్ గమనించి ఆ విద్యార్థిని పోలీసు వాహనంలో పరీక్ష కేంద్రానికి సమయానికి చేర్చి పరీక్ష రాసేలా చేశారు. ఎస్సై సకాలంలో స్పందించి పరీక్షా కేంద్రంలో విద్యార్థిని దించడంతోనే సంవత్సర కాలం పాటు చదివిన విద్యార్థి పరీక్ష రాయగలిగాడు. దింతో పలువురు ఎస్ఐ ను స్థానిక నాయకులు, యువకులు అభినందించారు.

  • Related Posts

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 14 -ఎండల తీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులను ఒంటిపూట నడపాలని విద్యశాఖ నిర్ణయం తీసుకుంది, విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు విద్యా శాఖ…

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న  నారా లోకేష్ దంపతులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య