విత్తన ఉత్పత్తి పై రైతులకు శిక్షణ తరగతులు

విత్తన ఉత్పత్తి పై రైతులకు శిక్షణ తరగతులు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో విత్తన ఉత్పత్తిపై రైతులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులకు విత్తన పరిశోధన -సాంకేతిక కేంద్రం రాజేంద్రనగర్ (హైదరాబాద్) శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రభావతి, డాక్టర్ సుకుమార్, డాక్టర్ స్వర్ణలత విత్తన ఉత్పత్తిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సోయాచిక్కుడు విత్తన ఉత్పత్తిలో మెళుకువలను రైతులకు వివరించారు. శాస్త్రవేత్త లను రైతులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఈ నరసయ్య, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ కార్తీక్, కో-ఆర్డినేటర్ రాజేశ్వర్, ఎఫ్పిఓ సభ్యులు, కళాశాల విద్యార్థులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష