వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

జిల్లా లో ఆన్ లైన్ బెట్టింగ్ యువకుడి ఉసురు తీసింది…

బెట్టింగ్ ఊబిలో పడి తెరుకోలేక అప్పు మీద అప్పు చేసి తీర్చేందుకు స్తోమత లేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా లో చోటుచేసుకుంది…

జిల్లా లోని కొలిమిగుండ్ల మండలం గోర్వి మాను పల్లె గ్రామనికి చెందిన బలిజ మహేంద్ర (28) వాలంటీర్ గా పని చేస్తూ ఉండేవాడు , కూటమి ప్రభుత్వం వచ్చాక ఉన్న వాలంటీర్ ఉద్యోగం పోయింది , దగ్గరలోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటు ఉన్న మహేంద్ర నేడు అప్పుల బాధ తాళలేక రైలు క్రింద తల పెట్టి ఆత్మహత్య కు పాల్పడ్డాడు…

పోలీసులు ఎంత చెప్పినా నేటి యువత ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసలై విలువైన జీవితాలను తుదముట్టిస్తున్నారు…

ఇప్పటి కైనా బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని ఆసిస్తూ…

  • Related Posts

    భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

    : భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త మద్యానికి కట్టుకున్న తీసుకెళ్లిన మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి బరితెగించారు. కట్టుకున్న భార్య చెవి కోసి అమ్మడానికి కమ్మలు తీసుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా. పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి నికి…

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

    మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు మార్చి 22 :- స్ధానిక : ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వృద్దుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతిని అంతిమ సంస్కరణలు చేయడానికి రెండు రోజులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

    రెండు పాములు 80 పాము పిల్లలు మార్కాపురంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన..

    రెండు పాములు 80 పాము పిల్లలు మార్కాపురంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన..

    డీలిమిటేషన్ ప్రభావంపై దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

    డీలిమిటేషన్ ప్రభావంపై దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం