వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. ఇకనుంచి తమ ప్రయాణ సమయంలో చిప్స్, శీతల పానీయాలు, బిస్కెట్లు, ఇతర ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ప్రయాణికులు ఆస్వాదించవచ్చని.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పేర్కొంది..గోరఖ్పూర్-అయోధ్య-లక్నో-ప్రయాగ్జ్ వందే భారత్ ఎక్స్ప్రెస్తో ఈ కొత్త సేవ అధికారికంగా ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు

  • Related Posts

    HOLI SPECIAL: BSNL బంపర్ ఆఫర్

    HOLI SPECIAL: BSNL బంపర్ ఆఫర్ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLకు యూజర్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ హోలీ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్‌కు అదనంగా మరో…

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’ భారతదేశంలో ప్రస్తుతం దేశనలుమూలల 5G సర్వీసు లభిస్తోందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 776 జిల్లాల్లో 773 జిల్లాలకు ఈ సర్వీసు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. టెల్ కమ్ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న  నారా లోకేష్ దంపతులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య