రానా, ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు..

రానా, ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు..

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి 20: – బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ సహా బాలీవుడ్ నటీనటుల వరకు అందరిపైనా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌‌లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదు చేశారు. టాలీవుడ్‌కు సంబంధించి నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌త పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు..

  • Related Posts

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. సూర్యాపేట (D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34),…

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 24 – బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతి నిధి, యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచార ణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం పంజాగుట్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నగరంలోని గాజులపేటలో గల సంతాచారి మఠంలో.. హనుమాన్ భక్తులకు. మహా బిక్ష నిర్వహించిన బ్రహ్మపురి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు..

    నగరంలోని గాజులపేటలో గల సంతాచారి మఠంలో.. హనుమాన్ భక్తులకు. మహా బిక్ష నిర్వహించిన బ్రహ్మపురి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు..

    కాశీ విశ్వనాథాష్టకమ్.

    కాశీ విశ్వనాథాష్టకమ్.

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల