మాహోర్కు పాదయాత్రగా బయలుదేరిన తండావాసులు

మాహోర్కు పాదయాత్రగా బయలుదేరిన తండావాసులు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని విటోలి తండాకు చెందిన శ్రీ సంత్ సేవాలాల్ దీక్షపరులు శనివారం పౌరా దేవి- మాహూర్ వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీ సంత్ సేవాలాల్ భక్తుల-దీక్షపరులు 31 మంది శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న దీక్ష ముగింపు జరుగుతుంది. సేవలాల్ మహారాజ్ దీక్ష చేపట్టిన యువకులకు తండ పెద్దలు- ఆడపడుచులు- యువకులు సేవలాల్ మహారాజ్ దీక్షాను ప్రారంభించి బయలుదేరడం జరిగింది. 210 కిలోమీటర్ పాదయాత్ర కొనసాగుతుందని సేవాలాల్ దీక్షపరులు తెలియజేయడం జరిగింది. సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష యువతలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని- సేవా భావాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు.

  • Related Posts

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా : ఏప్రిల్ 04 :-తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి,వారిని టాలీవుడ్ స్టార్‌ నటి పూజా హెగ్డే ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ…

    రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

    కామోల్ లో ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేళ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక వేడుకలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే