మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 10 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడ గ్రామ మాజీ సర్పంచ్ సాయ్ గౌడ్ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాన్ని సోమవారం సాయంత్రం ముధోల్ నియోజక వర్గ బిజెపి నాయకులు- పారిశ్రామికవేత్త- మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ పరామర్శించారు. మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈయన వెంట మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, నాయకులు రవి కిరణ్ గౌడ్, శేఖర్, హనుమాన్లు, మొనాజీ, రాములు, పోశట్టి, తదితరులు ఉన్నారు

  • Related Posts

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 14 -ఎండల తీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులను ఒంటిపూట నడపాలని విద్యశాఖ నిర్ణయం తీసుకుంది, విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు విద్యా శాఖ…

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న  నారా లోకేష్ దంపతులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య