మళ్లీ కలవర పెడుతున్న పెద్దపులి

మళ్లీ కలవర పెడుతున్న పెద్దపులి

మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి జిల్లా మార్చి09 -పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. మంథని మండలం అడవి సోమన్‌పల్లి, బట్టుపల్లి, గ్రామల్లో పులి సంచరిస్తున్న తెలుస్తుంది, దీంతో అటవీ గ్రామాల ప్రజలకు ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫారెస్ట్ అధికారుల సమా చారం మేరకు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు అటవీ ప్రాంతం నుంచి పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమన్‌పల్లి, భట్టు పల్లి, గ్రామాల పరిధిలోనీ అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు గా తెలుస్తున్నది. దీంతో అధికారులు అడవి సోమన్‌పల్లి, వెంకటాపూర్‌, అరేంద, ఖానాపూర్‌, కాన్సాయిపేట, గ్రామాలతో పాటు చిన్న ఓదాల, గోపాలపూర్ ఖమ్మం పల్లి, సీతంపల్లి గ్రామస్తులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాత్రి వేళలో రైతులు పొలాల వద్దకు వెళ్లకూడదని పొలాల వద్ద ఎలాంటి కరెంట్ తీగలతో ఉచ్చు పెట్టొద్దని,అటవీశాఖ అధికారులు సూచించారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్