భైంసా యువకుడి మానవతా గుణం –అత్యవసర పరిస్థితిలో రక్తదానం

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- మానవతా దృక్పథంతో ముందుకు సాగుతూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్న భైంసా నేతాజీ నగర్ యువకుడు సాయి కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సోమవారం భైంసా పట్టణంలోని వెంకటేశ్వర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సయవ్వ అనే మహిళకు అత్యవసరంగా ఓ+ రక్తం అవసరమని తెలిసిన వెంటనే స్పందించి సాయి కుమార్ రక్తదానం చేశారు. స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయాలనే ధృక్పథంతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. సాయి కుమార్ నిస్వార్థ సేవకు పలువురు అభినందనలు తెలిపారు

  • Related Posts

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం.

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం. 80 సంవత్సరాల గుర్తు తెలియని వృద్ధురాలని రోడ్డుపై వదిలేసిన కుటుంబ సభ్యులు. 15 రోజులుగా రోడ్డుపైనే ఆచేతనావస్థలో ఉన్న వృద్ధురాలు. దిక్కులేని వారికి రాజన్నే దిక్కు అంటూ వృద్ధురాలిని చేరదీసిన కాలనీ వాసులు కనీసం…

    Telangana | ఎండకాలంలో సర్దీ.. రాష్ట్రంలో వారం రోజులుగా పెరుగుతున్న వైరల్‌ జ్వరం కేసులు..!!

    Telangana | ఎండకాలంలో సర్దీ.. రాష్ట్రంలో వారం రోజులుగా పెరుగుతున్న వైరల్‌ జ్వరం కేసులు..!! దవాఖానలకు భారీగా పోటెత్తుతున్న వ్యాధి బాధితులుకలుషిత ఆహారం, పానీయాలతో బ్యాక్టీరియా వ్యాప్తియాత్రలు చేసేవాళ్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలిబయట ఆహారం తినకపోవడమే మంచిది: వైద్యులు Telangana |…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం